: లూకా సువార్త లోని నలుగురు ధనవంతులు ధనం దారిద్య్ర ం పక్కపక్కనే ఉంటాయి. రోడ్డు పక్కన ఒకడు చలువరాతి భవనంలో హంసతూలికా పాన్పు పై తిన్నది అరక్క కొట్టు కుంటుంటే, అదే రోడ్డు పక్కన అర్ధా కలితో అలాంటిస్తు ంటాడు. "ధనం మూల మిధమ్ జగత్" అను నానుడి. అన్నిటికి ధనం కావాలి. ఏ పనికైనా ధనం కావాలి. నేను సువార్త ప్రకటించాలి కాని అదే